- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్: కరీంనగర్ బీజేపీ కార్పోరేటర్ చొప్పరి జయశ్రీ భర్త వేణుపై కేసు నమోదు చేశారు. కరీంనగర్ టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం… ఈ నెల 29న రామచంద్రాపూర్ కాలనీ బైపాస్ దగ్గరలో డ్రైనేజీ పనులు చేయిస్తుండగా కార్పొరేటర్ భర్త చొప్పరి వేణు తన ఆనుచరులతో కలిసి వచ్చి తనకు తెలియకుండా పనులెలా చేస్తారంటూ పనులను అడ్డుకున్నారు. ఇక్కడ పనులు చేస్తే చంపుతామని బెదిరించాడు. ఈ మేరకు. ఎల్లాపు రామసత్యనారాయణ ఇచ్చిన ఫిర్యదు మేరకు చొప్పరి వేణు అతని అనుచరులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Next Story