దేశంలో మొదటి ప్రపంచ శాంతి కేంద్రం ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది..??

by Dishafeatures1 |
దేశంలో మొదటి ప్రపంచ శాంతి కేంద్రం ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది..??
X

దేశంలోనే మొదటి ప్రపంచ శాంతి కేంద్రం(World Peace Center) హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో ఏర్పాటు చేయనున్నారు.

*అహింస విశ్వభారతి ఆర్గనైజేషన్ ఈ ప్రపంచ శాంతి కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఈ ఆర్గనైజేషన్ ను శాంత రాయబారి, ప్రముఖ జైనచార్యులు డాక్టర్ లోకేష్ జీ స్థాపించారు.

*ప్రపంచ శాంతి కేంద్రానికి కావల్సిన స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.

*ప్రపంచ వ్యాప్తంగా శాంతి, సామరస్య స్థాపనకు ఈ శాంతి కేంద్రం కృషి చేయనుంది.











Next Story

Most Viewed