పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం.. స్టైఫండ్‌ ప్రకటించిన మంత్రి గంగుల

by Dishafeatures1 |
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం.. స్టైఫండ్‌ ప్రకటించిన మంత్రి గంగుల
X

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్న వేళ పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణను ఇవ్వనుంది.

* ఉచిత శిక్షణ కోసం మంత్రి గంగుల కమలాకర్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు.

*వార్షిక ఆదాయం రూ.5లక్షల లోపు ఉన్న వారికి ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని మంత్రి చెప్పారు.

*ఎంపిక ప్రక్రియ నిర్వహించి ఏప్రిల్ 21 నుంచి 1,25,000 మంది నిరుద్యోగలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.

*గ్రూప్1, గ్రూప్2 , ఎస్ఐ రాసే 10వేల మంది అభ్యర్థులకు స్టైఫండ్ ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు.

*గ్రూప్1 అభ్యర్థులకు 6నెలల పాటు నెలకు రూ.5వేలు, గ్రూప్ 2 అభ్యర్థులకు మూడు నెలల పాటు రూ.2వేలు, ఎస్ఐ అభ్యర్థులకు నెలకు రూ.2వేలు స్టైఫండ్ ఇవ్వనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ నిర్ణయించారు.

Next Story

Most Viewed