- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలోనే తొలి పేపర్ లెస్ అసెంబ్లీగా ఏ రాష్ట్రం ప్రత్యేకతను సంతరించుకుంది.??
by Gugulothu.Kavitha |
దేశంలోనే తొలి పేపర్ లెస్ అసెంబ్లీ రాష్ట్రంగా నాగాలాండ్ ప్రత్యేకతను సంతరించుకుంది.State of Nagaland as Paperless Assembly

X
దేశంలోనే తొలి పేపర్ లెస్ అసెంబ్లీ రాష్ట్రంగా నాగాలాండ్ ప్రత్యేకతను సంతరించుకుంది. మొదటి పూర్తి స్థాయి కాగిత రహిత అసెంబ్లీగా నిలిచింది.
*నాగాలాండ్ లో నేషనల్ విధాన్ ఈ అప్లికేషన్(NeVA) విధానాన్ని అమలు చేస్తున్నారు.
*ఈ విధానం వల్ల పేపర్ వాడకుండానే పనులు నిర్వహించవచ్చు.
*60మంది సభ్యులున్న ఈ అసెంబ్లీలో ప్రతి టేబుల్ పై టేబుల్ పై టాబ్లెట్ లేదా ఈ బుక్ అమర్చారు.
*నేషనల్ ఈ-విధాన్ ప్రాజెక్ట్ను విజయవంతంగా అమలు చేసిన మొదటి శాసనసభగా నాగాలాండ్ నిలిచింది.
Next Story






