- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దేశంలోనే తొలి పేపర్ లెస్ అసెంబ్లీగా ఏ రాష్ట్రం ప్రత్యేకతను సంతరించుకుంది.??
by Dishafeatures1 |
X
దేశంలోనే తొలి పేపర్ లెస్ అసెంబ్లీ రాష్ట్రంగా నాగాలాండ్ ప్రత్యేకతను సంతరించుకుంది. మొదటి పూర్తి స్థాయి కాగిత రహిత అసెంబ్లీగా నిలిచింది.
*నాగాలాండ్ లో నేషనల్ విధాన్ ఈ అప్లికేషన్(NeVA) విధానాన్ని అమలు చేస్తున్నారు.
*ఈ విధానం వల్ల పేపర్ వాడకుండానే పనులు నిర్వహించవచ్చు.
*60మంది సభ్యులున్న ఈ అసెంబ్లీలో ప్రతి టేబుల్ పై టేబుల్ పై టాబ్లెట్ లేదా ఈ బుక్ అమర్చారు.
*నేషనల్ ఈ-విధాన్ ప్రాజెక్ట్ను విజయవంతంగా అమలు చేసిన మొదటి శాసనసభగా నాగాలాండ్ నిలిచింది.
Next Story