రంగారెడ్డి జిల్లాలో కారు బీభత్సం

by  |
రంగారెడ్డి జిల్లాలో కారు బీభత్సం
X

దిశ రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన హోండా సిటీ (ఏపీ 09 ఏడబ్య్లూ 5553) కారు సమీపంలోని జిలేబీ సెంటర్‌లోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో శామ్ సింగ్ (38), లుంబారామ్ (21), గజెందర్ సింగ్ (20), ఫాత్యమ్ సింగ్ (20)లకు తీవ్ర గాయాలు అయ్యాయి. భయంతో స్థానికులు పరుగులు తీశారు. కాగా కారు నడిపిన మహిళ ఆర్జీఐ పోలీస్ స్టేషన్‌లో లొంగి పోయారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story