- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన హోండా సిటీ (ఏపీ 09 ఏడబ్య్లూ 5553) కారు సమీపంలోని జిలేబీ సెంటర్లోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో శామ్ సింగ్ (38), లుంబారామ్ (21), గజెందర్ సింగ్ (20), ఫాత్యమ్ సింగ్ (20)లకు తీవ్ర గాయాలు అయ్యాయి. భయంతో స్థానికులు పరుగులు తీశారు. కాగా కారు నడిపిన మహిళ ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో లొంగి పోయారు.
Next Story