కారు భీభత్సం.. ముగ్గురికి తీవ్రగాయాలు

by  |
కారు భీభత్సం.. ముగ్గురికి తీవ్రగాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ పట్నం జిల్లా నర్సీపట్నం ఐదు రోడ్ల సెంటర్ వద్ద కారు భీభత్సం సృష్టించింది. అతి వేగంగా వెళ్లిన కారు బైక్‌లు, టెలిఫోన్ స్తంభాన్ని ఢీ కొట్టింది. అయితే మైనర్ బాలుడు కారు డ్రైవ్ చేయడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed