- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : విశాఖ పట్నం జిల్లా నర్సీపట్నం ఐదు రోడ్ల సెంటర్ వద్ద కారు భీభత్సం సృష్టించింది. అతి వేగంగా వెళ్లిన కారు బైక్లు, టెలిఫోన్ స్తంభాన్ని ఢీ కొట్టింది. అయితే మైనర్ బాలుడు కారు డ్రైవ్ చేయడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story