- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మెడికల్, ఇంజనీరింగ్ విద్యార్థులను టార్గెట్ చేసుకున్న ముఠా వారికి మత్తు పదార్థాలు సరఫరా చేస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఈ ముఠా గట్టు పోలీసులు రట్టు చేశారు. విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నారన్న పక్కా సమాచారంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి ఐదున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Next Story