- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : త్వరలో హుస్సేన్ సాగర్ రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అతి త్వరలో హుస్సేన్ సాగర్పై కేబుల్ కారు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఈ కేబుల్ కారు లుంబినీ పార్క్ నుంచి సంజీవయ్య పార్క్ వరకు ఆకాశమార్గం వెళ్తుందని, మధ్యలో బుద్ధ విగ్రహాన్ని కేబుల్ కారులో నుంచి తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. దీంతోపాటు కొత్త సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పర్యాటకులను ఆకర్షిస్తాయని తెలిపారు. సినిమా షూటింగ్ల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు. ప్రపంచస్థాయి లొకేషన్లు తెలంగాణలో ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
Next Story