- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏప్రిల్లో పెరిగిన హోల్సేల్ ద్రవ్యోల్బణం.. 8.3 శాతానికి చేరిన ధరల సూచీ
ఏప్రిల్ 2026లో భారతదేశ టోకు ధరల ద్రవ్యోల్బణం (WPI) 8.3 శాతంగా నమోదైంది.

X
దిశ, వెబ్డెస్క్: దేశంలో టోకు ధరల ద్రవ్యోల్బణం (Wholesale Price Index - WPI) భారీగా పెరిగింది. 2026 ఏప్రిల్ నెలలో వార్షిక టోకు ద్రవ్యోల్బణ రేటు 8.3 శాతంగా నమోదైందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2025 ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం ప్రభావం చూపింది. దీంతో రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. ప్రాథమిక లోహాలైన ఉక్కు, అల్యూమినియం వంటి లోహాల ధరలు ఆకాశాన్నంటాయి. ఆహారేతర వస్తువులు, పారిశ్రామిక ముడిసరుకుల వాల్యూ మరింత ప్రియం అయిట్లుగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాలను వెల్లడించింది.
భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
Next Story






