- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎన్ఎస్ఈ సీఈఓగా ఆశిష్ కుమార్ నియామకానికి షేర్హోల్డర్ల ఆమోదం!
by Disha Web Desk 7 |
X
ముంబై: దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా ఆశిష్ కుమార్ చౌహాన్ నియామకానికి షేర్హోల్డర్లు ఆమోదం తెలిపారని సంస్థ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. 99.99 శాతం ఓట్లతో ఆశిష్ కుమార్ నియామకానికి షేర్ హోర్డర్లు ఆమోదించారు. గత నెల 26న ఎన్ఎస్ఈ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న ఆయన, అంతకుముందు 18న ఎన్ఎస్ఈ కీలక బాధ్యతల కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి పొందారు. ఇదివరకు ఈ బాధ్యతలను నిర్వహించిన విక్రమ్ లిమాయే జూలై 16న ఎండీ, సీఈఓగా ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేశారు. విక్రమ్ కొనసాగే అవకాశం, అర్హత ఉన్నప్పటికీ ఆయన వద్దనుకున్నారు. ఎస్ఎన్ఈ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్న ఆశిష్ కుమార్ ఐఐటీ, ఐఐఎంల నుంచి విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1993-2000 మధ్య స్టాక్ మార్కెట్లలో చురుకుగా ఉన్నారు.
Next Story