- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: మహబూబాబాద్ జిల్లా నర్సింలహులపేట మండలం గోపాతండా వద్ద విషాదం చోటు చేసుకుంది. బస్సు రిపేరు చేస్తూ కరెంట్ షాక్ తగిలి మెకానిక్ మృతి చెందాడు. ఆర్టీసీ బస్ ఆదివారం సాయంత్రంగోపాతండా వద్ద చెడిపోయింది. సోమవారం మెకానిక్ గోపాతండాకు వచ్చి బస్సును రిపేరు చేశాడు. అనంతరం బస్సును పరిశీలించేందుకు వెనుకకు ముందుకు డ్రైవ్ చేస్తున్న క్రమంలో బస్సుకు 11కెవి లైన్ వైర్లు తగిలాయి. దీంతో కరెంట్ షాక్ తగిలి బస్సులో ఉన్న మెకానిక్ ప్రాణాలు కోల్పోయాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story