రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి…

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-19 16:03:13  IST  )

<p>దిశ వెబ్ డెస్క్: కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాముల పాడు మండలం రుద్రవరం వద్ద ఎద్దుల బండి బైక్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కాగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు పాముల పాడు మండలం ఎర్రగూడురుకు చెందిన వారిగా గుర్తింపు. Read Also.. ఏదీ నిజం.. శ్రావణి కేసులో ఊహించని ట్విస్టులు..</p>

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి…
X

దిశ వెబ్ డెస్క్: కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాముల పాడు మండలం రుద్రవరం వద్ద ఎద్దుల బండి బైక్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కాగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు పాముల పాడు మండలం ఎర్రగూడురుకు చెందిన వారిగా గుర్తింపు.

Next Story