- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రియల్ ఎస్టేట్స్ వ్యాపారాన్ని ప్రోత్సాహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బిల్డింగ్ పర్మిట్, అభివృద్ధి, క్యాపిటైజేషన్ ఫీజులను ఆరు నెలలకోసారి 4వాయిదాల్లో చెల్లించేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖ సోమవారం జీఓ 197ను విడుదల చేసింది. బిల్డర్లు, డెవలపర్లు ఒకేసారి చెల్లింపులు చేస్తే ఎర్లీ బర్డ్ కింద 5% రాయితీ లభిస్తుంది. వాయిదాల్లో చెల్లించేవారు ఇచ్చే చెక్కులు బౌన్స్ అయితే 12% వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. కరోనా ప్రభావంతో ఇటీవల రియల్ ఎస్టేట్ రంగం కుదేలయింది. ఈ నేపథ్యంలో క్రెడాయ్, టీబీఏ, టీబీఎఫ్ రాయితీల కోసం ప్రభుత్వానికి విన్నవించాయి. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఫీజులను వాయిదాల్లో చెల్లింపులు చేసే విధంగా వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
Next Story