- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ తనకు తెలియదని.. ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ రాయడంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు చేశారు. జగన్, విజయసాయిరెడ్డి హయాంలోనే పోస్కోతో ఒప్పందం జరిగినట్టు కేంద్ర మంత్రి చెప్పారని.. స్టీ్ల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తనకు తెలియదని చెబుతున్న విజయసాయిరెడ్డిని విశాఖ ప్రజలు తరిమికొట్టాలని బుద్ధా వెంకన్న పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ దోపిడీలు చేస్తోందని బుద్ధా వెంకన్న ఆరోపించారు.
Next Story