కర్నూలులో టీడీపీ కార్యకర్త దారుణ హత్య..

by  |
కర్నూలులో టీడీపీ కార్యకర్త దారుణ హత్య..
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా నిడ్జూరులో టీడీపీ కార్యకర్త శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నందుకే వైసీపీ కార్యకర్తలు ఈ హత్య చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే స్థాని వైసీపీ నేత సత్యంరెడ్డి ఇంటి ఎదుట టీడీపీ శ్రేణులు శ్రీనివాసులు మృతదేహంతో ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story