- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కర్నూలు జిల్లా నిడ్జూరులో టీడీపీ కార్యకర్త శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నందుకే వైసీపీ కార్యకర్తలు ఈ హత్య చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే స్థాని వైసీపీ నేత సత్యంరెడ్డి ఇంటి ఎదుట టీడీపీ శ్రేణులు శ్రీనివాసులు మృతదేహంతో ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story