- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > బ్రేకింగ్ న్యూస్ > BREAKING : కొల్లూరు భారీ చోరీ కేసులో ట్విస్ట్.. వాళ్లనే దొంగలుగా తేల్చిన పోలీసులు
BREAKING : కొల్లూరు భారీ చోరీ కేసులో ట్విస్ట్.. వాళ్లనే దొంగలుగా తేల్చిన పోలీసులు
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్ : కొల్లూరు భారీ చోరీ చోటుచేసుకున్న విషయం పాఠకులకు విధితమే. దుండగులు కిలో బంగారం దొంగిలించగా బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా మొదట అంతరాష్ట్ర ముఠా దోపిడీకి పాల్పడి ఉండొచ్చిన భావించి పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. కానీ, ఆ ఇంట్లో పని చేస్తున్న వారి కదలికలపై కాస్త అనుమానం రావడంతో కూపీ లాగి తమదైన స్టైల్లో విచారించగా.. బంగారం దొంగిలించింది తామేనని ఒప్పుకున్నారు. ఈ మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Next Story