- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
BREAKING : సైబర్ నేరగాళ్ల బరితెగింపు.. రైల్వే ఉద్యోగికి రూ.10 లక్షల టోకరా
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్: స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో మోసాలు చేసేందుకు సెబర్ నేరగాళ్ల పని సులువు అయిపోయింది. చూస్తుండగానే అకౌంట్లలో దాచుకున్న డబ్బును అందిన కాడికి దోచుకుంటూ సామాన్యుల కడుపుకొడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ హనుకొండలో ఓ రైల్వే ఉద్యోగి లోకేష్కు సైబర్ నేరగాళ్లు షాకిచ్చారు. ఆన్లైన్ గేమ్స్ ఆడే అలవాటు ఉన్న లోకేష్ గేమ్ ఆడుతుండగా.. పొరపాటున మొబైల్ స్క్రీన్ మీద ప్రత్యక్షమైన లింక్ను ఓపెన్ చేశాడు. ఇంకేముంది అతడి అకౌంట్లో ఉన్న రూ.10 లక్షల నగదును సైబర్ నేరగాళ్లు గుల్లా చేశారు. దీంతో బాధితుడు లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
Next Story