- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరలవుతోంది. ఆ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో అంటూ ఆ బాలుడిని తలచుకుంటున్నారు. విషయమేమైందంటే.. జమ్మూకాశ్మీర్ లోని సోపూర్ లో బుధవారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదలు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఆ సమయంలో తన మనవడితో అటు వైపుగా వెళ్తున్న ఓ వ్యక్తికి బుల్లెట్లు తగిలి మృతి చెందాడు. దీంతో ఆ వ్యక్తి మనవడు తన తాత మృతి చెందాడని తెలియక ‘తాత లే.. తాత లే.. ఏమైంది’ అంటూ ఆ వ్యక్తి మృతదేహం వద్ద కూర్చుని ఏఢుస్తూ ఉన్నాడు. ఇది గమనించిన భద్రతా దళాలు ఆ చిన్నారిని అక్కడి నుంచి పక్కకు వెళ్లమని చెప్పారు. దీంతో ఆ పిల్లాడు ఆ ప్రదేశం నుంచి పక్కకు వెళ్లాడు. అనంతరం ఆ బాలుడిని భద్రతా దళాలు సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Next Story