- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తుంగతుర్తి: ఎస్సారెస్పీ కాలువలో పడి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలం నర్సింహులుగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు సరదాగా ఈత కోసం ఎస్సారెస్పీ కాలువలోకి వెళ్లారు. అందులో మాణిక్యతండాకు చెందిన సందీప్(7) అనే బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కుమారుని మరణ వార్త విన్న ఆ తల్లిదండ్రులను రోదన చూసి, స్థానికులంతా కంటనీరు పెట్టారు.
Next Story