కాలువలో పడి బాలుడు మృతి

by  |
కాలువలో పడి బాలుడు మృతి
X

దిశ, తుంగతుర్తి: ఎస్సారెస్పీ కాలువలో పడి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలం నర్సింహులుగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు సరదాగా ఈత కోసం ఎస్సారెస్పీ కాలువలోకి వెళ్లారు. అందులో మాణిక్యతండాకు చెందిన సందీప్(7) అనే బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కుమారుని మరణ వార్త విన్న ఆ తల్లిదండ్రులను రోదన చూసి, స్థానికులంతా కంటనీరు పెట్టారు.



Next Story

Most Viewed