- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సారంగపూర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలం కౌట్ల బి మరట్వాడ కాలనీలో శుక్రవారం గణేష్ నిమజ్జన శోభాయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి బాలుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం..
బోర్కడ్ నగేష్ అనే బాలుడు తండ్రి నాగరావు నిమజ్జన శోభాయాత్రలో ట్రాక్టర్ పై నిల్చొని ఉన్నారు. సౌండ్ బాక్సుల కోసం అమర్చిన విద్యుత్ వైరును కరెంట్ తీగలకు తగలించడంతో ట్రాక్టర్కు పవర్ సరఫరా అయ్యింది. దీంతో బాలుడికి విద్యుత్ షాక్ తగలడంతో ప్రమాదానికి లోనయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. పండుగ పూట విషాదం జరగడంతో గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు.
Next Story