- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : హైదరాబాద్ బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న అఖిల ప్రియకు పోలీసులు కరోనా పరీక్షలు చేయించనున్నారు. ముందుగా ఆమెను బేగంపేటలోని పాటిగడ్డ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కు తరలించి, కరోనా పరీక్షలు చేయిస్తారు. అనంతరం ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం సమయంలో అఖిలప్రియను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా హఫీజ్పేటలోని ల్యాండ్ ఇష్యూ కేసులో ప్రవీణ్ రావుతో పాటు అతని సోదరులిద్దరినీ కిడ్నాప్ చేసిన ఘటనలో అఖిలప్రియ మూడు రోజుల కస్టడీని ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
Next Story