- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: నేడు లాల్ దర్వాజ సింహవాహిని బోనాల కార్యక్రమం జరగనున్నది. అయితే కోవిడ్-19 నేపథ్యంలో తక్కువ సంఖ్య అధికారులు సమక్షంలో అమ్మవారికి పూజారులు బోనం సమర్పించనున్నారు. ప్రజలు ఇళ్లలోనే బోనాలు సమర్పించుకోనున్నారు. కరోనా కారణంగా ఈ విధంగా అమ్మవారికి బోనాలు సమర్పించడం ఇదే మొదటిసారి. కరోనా విస్తృత స్థాయిలో విజృంభిస్తున్నందున ప్రజలు తమ తమ ఇళ్లలోనే బోనాలు సమర్పించి తమకు సహకరించాలంటూ ప్రభుత్వం పదే పదే ప్రజలకు సూచించింది.
Next Story