నేడు లాల్ దర్వాజ బోనాలు.. కానీ,..

by  |
నేడు లాల్ దర్వాజ బోనాలు.. కానీ,..
X

దిశ, వెబ్ డెస్క్: నేడు లాల్ దర్వాజ సింహవాహిని బోనాల కార్యక్రమం జరగనున్నది. అయితే కోవిడ్-19 నేపథ్యంలో తక్కువ సంఖ్య అధికారులు సమక్షంలో అమ్మవారికి పూజారులు బోనం సమర్పించనున్నారు. ప్రజలు ఇళ్లలోనే బోనాలు సమర్పించుకోనున్నారు. కరోనా కారణంగా ఈ విధంగా అమ్మవారికి బోనాలు సమర్పించడం ఇదే మొదటిసారి. కరోనా విస్తృత స్థాయిలో విజృంభిస్తున్నందున ప్రజలు తమ తమ ఇళ్లలోనే బోనాలు సమర్పించి తమకు సహకరించాలంటూ ప్రభుత్వం పదే పదే ప్రజలకు సూచించింది.

Next Story