కాబూల్ లో బాంబు పేలి 14 మంది మృతి

by  |
Bomb blast
X

దిశ, వెబ్ డెస్క్: బాంబు పేలి 14 మంది మృతిచెందిన ఘటన ఆఫ్ఘనిస్తాన్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఆప్ఘనిస్తాన్ లోని కాబూల్ లో ఆదివారం మరో బాంబు పేలింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై తాలిబాన్లు మాట్లాడుతూ.. మసీదులో బాంబు పేలిందని వారు వెల్లడించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.



Next Story