- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : విశాఖపట్నంలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. సీలేరు నదిలో వలస కూలీలతో వెళ్తున్న రెండు నాటు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. 8 మంది గల్లంతు అయ్యారు. ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే వలస కూలీలు విశాఖ నుంచి ఒడిషా వెళ్తుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు నాటు పడవల్లో 20 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన కూలీలు గుంటవాడ, కెందుగుడకు చెందిన వారిగా గుర్తించారు. లాక్డౌన్ కారణంగా వారంతా హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Next Story