- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని రైతులు రోజు పంట పొలాలకు వెళ్తూ ఉంటారు. ఈక్రమంలో శనివారం మండలంలోని ఓ వరిపొలంలో రైతులు వరి కొస్తుండగా భయంకరమైన రక్తపింజర పాములు కనిపించాయి. దీంతో రైతులు పాములను చూసి భయంతో పరుగులు తీశారని కొందరి రైతుల విశ్వసనీయ సమాచారం. అయితే రైతులు ఎందుకు పరుగులు తీస్తున్నారని పక్క పొలంలో ఉన్న యువకుడు గమనించాడు. ఈ తరుణంలో అక్కడికి వెళ్లి ఏంటని చూడాగా వరి పొలంలో రెండు రక్తపింజర పాములు యువకుడికి కనిపించాయి. దీంతో వెంటనే పక్కనే ఉన్న గొడ్డలితో రెండు పాములను హతమార్చాడు.
Next Story