పాత దాచవరంలో క్షుద్రపూజల కలకలం

by  |
పాత దాచవరంలో క్షుద్రపూజల కలకలం
X

దిశ, వెబ్‎డెస్క్ :
పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం పాత దాచవరంలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. ఇళ్ల నిర్మాణం కోసం సేకరించిన స్థలంలో ముగ్గులు వేసి పూజలు చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed