ఖమ్మంలో క్షుద్రపూజల కలకలం

by Batti.Sumithra |   (  Updated:2020-12-18 22:09:52  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గుప్తనిధుల కోసం పలువురు ఇటువంటి పూజలకు తెరలేపారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, 20 రోజుల క్రితం ఇదే గ్రామంలో ఓ బాలిక అదృశ్యం అయింది. దీంతో క్షుద్ర పూజల కోసమే తీసుకెళ్లారని కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.</p>

ఖమ్మంలో క్షుద్రపూజల కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గుప్తనిధుల కోసం పలువురు ఇటువంటి పూజలకు తెరలేపారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, 20 రోజుల క్రితం ఇదే గ్రామంలో ఓ బాలిక అదృశ్యం అయింది. దీంతో క్షుద్ర పూజల కోసమే తీసుకెళ్లారని కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

Next Story