- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ వైరస్ కొత్తగా కలకలం రేపుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తుంటే కొత్తగా బ్లాక్ ఫంగస్ వెలుగులోకి రావడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా బాధితుల్లో ఐదుగురికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. గురువారం బైంసాలో ఒకరు ఈ ఫంగస్ లక్షణాలతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో నలుగురు రోగులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో బ్లాక్ ఫంగస్ బాధితులు బయటపడిన విషయం తెలిసిందే.
Next Story