- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం సికింద్రబాద్ ఉజ్జయిని మహంఖాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహంకాళి దేవాలయం పవిత్రమైన ఆలయం అని, ఈ దేవాలయంలో శక్తి, మహిమలు ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వార్ధం కోసం కాకుండా అందరూ సమాజ హితం కోసం కృషి చేయాలని అన్నారు. హిందూ సమాజం బాగుండాలని అమ్మవారిని ప్రార్ధించానని అన్నారు. భారతీయులుగా పుట్టినందుకు ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రలోభాలకు లొంగకుండా, స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవాల సూచించారు.
Next Story