- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన తెలంగాణలోని 9 జిల్లాల్లో బీజేపీ కార్యాలయాల శంఖుస్థాపన కార్యక్రమం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తోపాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.
Next Story