- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
లక్నో: దేశంలో కరోనాకు ఇప్పటికే ఎందరో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు బలైయ్యారు. తాజాగా ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సదర్ రమేశ్ చంద్ర దివాకర్(56) శుక్రవారం కరోనాతో మరణించారు. ఔరాయా నియోజకవర్గ ఎమ్మెల్యే రమేశ్ దివాకర్ కరోనా బారిన పడి ఆస్పత్రిలో నాలుగు రోజులు చికిత్స పొందారు. చివరి రెండు రోజులు పరిస్థితులు విశమించాయని కుటుంబీకులు తెలిపారు. ఎమ్మెల్యే రమేశ్ దివాకర్ మరణం కలచివేసిందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే రమేశ్ దివాకర్ భార్య కూడా కరోనా బారినపడ్డట్టు కొన్నివర్గాలు తెలిపాయి. కాన్పూర్లో ఆమె చికిత్స పొందుతున్నట్టు సమాచారం.
Next Story