- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, దేవరకొండ: దేవరకొండ మండల పరిధిలోని తాటికోల్ గ్రామంలోని రోడ్లన్నీ చిన్నపాటి వర్షానికే నీళ్లు నిలిచి బురదమయంగా మారాయి. దీంతో సోమవారం బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పబ్బు సైదులు మాట్లాడుతూ…పేరు గొప్ప ఊరు దిబ్బలా ఊరి పరిస్థితి తయారై, రోడ్ల మీద పాదచారులు నడిచే పరిస్థితి లేకుండా పోయింది అని అన్నారు. నియోజక కేంద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనున్న గ్రామం ఇలా ఉంటే మారుమూల గ్రామాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్లే ఇలా తయారైందని, ఇప్పటికైనా స్పందించి రోడ్లపై నీరు నిల్వ ఉండకుండేలా చేయాలని కోరారు.
Next Story