- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మానకొండూరు: కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవంలో బీజేపీ ఆందోళన నిర్వహించింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధానమంత్రి మోదీ ఫోటో లేకపోవడంతో స్థానిక బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన కొవిడ్ వ్యాక్సిన్ సరఫరా చేస్తున్న క్రమంలో పీఎం ఫోటో లేకపోవడం పట్ల బీజేపీ నేతలు మండిపడ్డారు.
Next Story