- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎంఐఎం చెప్పిన పని చేస్తామని టీఆర్ఎస్ ఒప్పుకున్నట్టే అని, ఒప్పుకున్నారు కాబట్టే టీఆర్ఎస్కు జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు ఇచ్చిందని అన్నారు. అంతేగాకుండా కేంద్రం నిర్ణయాలకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని.. అవి జాతీయ రాజకీయాలు అని తెలిపారు. ఎంఐఎం దేశద్రోహ పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Next Story