- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: విజయవాడ మాచవరం పోలీస్స్టేషన్లో మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు చేశామని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. హిందూ మతవిశ్వాసాలను దెబ్బతీసేలా మాట్లాడారని, డిక్లరేషన్ ఎవరు పెట్టారని మాట్లాడతారా అని విమర్శించారు. ఆంజనేయస్వామి విగ్రహం చెయ్యి విరగ్గొడితే.. బొమ్మ చెయ్యి అన్నారని.. రథం దగ్ధం అయితే రూ.కోటితో చేయిస్తున్నామని మాట్లాడతున్నారన్నారు. వెంకన్నకు మనం ఎన్నో సేవలు చేస్తాం, వాటిని కూడా ప్రశ్నిస్తారా.. ఎంతో కాలంగా వస్తున్న ఆచార వ్యవహరాలను మార్చేస్తారా.. అని సోమువీర్రాజు ప్రశ్నించారు.
Next Story