- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఎన్నికల క్రమంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బుధవారం రాత్రి జరిగిన దాడితో ఆ రాష్ట్ర రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. ఇది ప్రతిపక్షాల కుట్ర అని మమతా ఆరోపిస్తుండగా.. ఇదంతా మమతా డ్రామా అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు మమతా దాడి చేయించుకున్నారని, పోలీసులు ఉండగా దాడి ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలో మమతపై జరిగిన దాడిపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలను బయట పెట్టాలని డిమాండ్ చేసింది. ఇక ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story