ముగియనున్న బయో ఏషియా సదస్సు

by  |

ఈ నెల 17న హైదరాబాద్ హెచ్ఐసీసీలో ప్రారంభమైన బయో ఏషియా సదస్సు నేటితో ముగియనుంది. లైఫ్ సైన్సెస్ రంగంలో కీలకమైన ఈ సదస్సులో 37 దేశాలకు చెందిన 2వేల మంది ప్రతినిధులు పాల్గొనేందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో పాల్గొన్న అంతర్జాతీయ సంస్థలతో ప్రభుత్వం పలు ఒప్పందాలు కుదుర్చుంది.

‘‘భద్రతలో మార్పులు లేవు’’

Next Story

Most Viewed