- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ స్వైర విహారం చేస్తున్న నేఫథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో నేటి నుంచి లాక్ డౌన్ అమలు కానుంది. నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించనున్నారు. కూరగాయలు, కిరణా షాపులు వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే తెరిచి ఉంచుతారని, మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 6.00 నుంచి 10. గంటల వరకు మాత్రమే నిర్వహించనున్నారని తెలిపారు. ఇక పాల కోసం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు షాపులు తెరచి ఉంచుతారు. మెడికల్ షాపులన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే తెరచి ఉంచుతారు. ఇతర కార్యకలాపాలన్నీ బంద్ కానున్నాయి. ఆంక్షలను మీరితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Next Story