- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భైంసా: పచ్చని చెట్లతో కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని భైంసా రూరల్ ఎస్సై పున్నమ్ చందర్ అన్నారు. మంగళవారం మండలంలోని పెండ్పల్లి గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఎస్సై, గ్రామ సర్పంచ్, కవిత వార్డు సభ్యులతో కలిసి చెట్లు నాటారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు రాజేందర్ మాట్లాడుతూ… ఇప్పుడు నాటిన మొక్కలు, వృక్షాలుగా మారి హరితహారానికి సాక్షులుగా నిలవాలన్నారు. కాలుష్యం నివారించే, పచ్చని వాతావరణంలో పల్లెలు ఉండేలా చూడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
Next Story