- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ప్రతినిధి, మహబూబ్నగర్: కేంద్ర ప్రభుత్వం తమ నిరంకుశ ధోరణి విడనాడాలనీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సీజే. బెనహర్ అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఆదివారం మహబూబ్నగర్ జిల్లా డీసీసీ కార్యాలయంలో స్పీక్ ఫర్ డెమాక్రసీనీ నిర్వహించారు. ఈ సందర్భంగా బెనహర్ మాట్లాడుతూ… బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తోందన్నారు. రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం నిర్వహించినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుభాష్ కత్రీ, షబ్బీర్, అలీ తదితరులు పాల్గొన్నారు.
Next Story