- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కరోనా మహమ్మారి ఎఫెక్ట్తో ఇప్పటికే ఐపీఎల్ను వాయిదా వేసిన బీసీసీఐ.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటు కల్పించింది. దీంతో ముంబై వాంఖడే స్టేడియంలో ఉన్న బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి తాళాలు పడ్డాయి. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా, ఇతర అధికారులు కూడా ఆన్లైన్ ద్వారానే తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక బీసీసీఐ బాటలోనే బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కూడా నిర్ణయం తీసుకుంది. ఈడెన్ గార్డెన్స్లోని క్యాబ్ కార్యాలయాన్ని మూసేసి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటు కల్పించింది.
Tags : BCCI Central office, work from Home, Sourav Ganguly, Jay shah, Cab
Next Story