- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: రాష్ట్రంలో ఉన్నతమైన పదవుల్లో రిటైర్డ్ అధికారులను కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అన్నారు. తక్షణమే వారిని తొలగించాలని, లేకుంటే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. హైదరాబాద్లో గురువారం బీసీసంఘాల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వ శాఖల్లో పాలసీ నిర్ణయాలను అమలుచేసే కీలకమైన స్థానాల్లో పదవీ విరమణ చేసిన అధికారులను కొనసాగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమన్నారు. జలమండలి, వ్యవసాయం, ఉద్యానవనం, నీటిపారుదల, ట్రాన్స్కో, జెన్కో, సంక్షేమ శాఖల్లోని ఉద్యోగాల్లో విశ్రాంత అధికారులే కొనసాగుతున్నారన్నారు.
Next Story