8మంది జూదరుల అరెస్టు

by  |
8మంది జూదరుల అరెస్టు
X

దిశ, మహబూబ్ నగర్: నిషేధిత జూదం ఆడుతున్నవ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకివెళితే..నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ శివారులోని జేపీ నగర్ సమీపంలో పేకాట స్థావరంపై విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఆ సమయంలో జూదం ఆడుతున్న 8మంది యువకులను అరెస్టు చేయగా మరో ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. సంఘటన స్థలంలో రూ.15,710 నగదు, 5 సెల్ ఫోన్‌లు, 1 బైకు, షిఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story

Most Viewed