- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్నగర్: నారాయణ పేట్ జిల్లా కోస్గిలో కరోనా కలకలం రేపింది. పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు అధికారికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అలాగే ఇటీవల ముంబై నుంచి వచ్చిన చంద్రవంచ గ్రామానికి చెందిన మరో ఇద్దరికి కరోనా లక్షణాలు ఉండటంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కోస్గిలో కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెదుతున్నారు.
Next Story