- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు మెట్రోపాలిటిన్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (BMTC)లో ఓ సెక్షన్ కార్మికులు బుధవారం రోడ్డెక్కి నిరసన ప్రదర్శన చేపట్టారు. సమయానికి తమకు జీతాలు చెల్లించడం లేదని ఓవర్ వర్కింగ్ హావర్స్ డ్యూటీ చేయిస్తున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా తమకు సమయానికి వేతనాలు చెల్లించాలని, మహిళా కార్మికులకు అధిక పని గంటలు తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.లేనియెడల తమ ఆందోళనలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Next Story