- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, కరీంనగర్: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ దీక్ష యథావిధిగా కొనసాగుతూనే ఉంది. 20 గంటలకు క్రితం దీక్ష ప్రారంభించిడంతో ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. క్రమక్రమంగా షుగర్ లెవల్స్ తగ్గుతున్నాయని తెలిసి బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ పరిస్థితులపై జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. సోమవారం రాత్రి తన పై సిద్దిపేట సీపీ దాడి చేశారని.. అతని పై చర్యలు తీసుకోవాలంటూ బండి సంజయ్ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది.
Next Story