- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో రౌడీలు, గూండాలకు టీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించిన ఆయన అధికార పార్టీపై విమర్శలు చేశారు. స్మార్ట్ సిటీగా చేస్తామని చెప్పిన సీఎం ఇప్పటివరకు చేసిందేమీ లేదన్నారు. మరోసారి అధికార పార్టీ చేతిలోకి వెళితే అభివృద్ధి కుంటు పడుతోందని విమర్శలు చేశారు. ఓరుగల్లును బీజేపీ చేతిలో పెడితే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని ప్రజలకు తెలియజేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తోందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
Next Story