- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > బీజేపీ నేతలు వారికి శుభాకాంక్షలు చెప్పడం సిగ్గు చేటు : బాల్క సుమన్ ఫైర్
X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ బీజేపీ ఎంపీలకు దమ్ముంటే కేంద్రంతో కోట్లాడి బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సూచించారు. సింగరేణి కార్మికులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుభాకాంక్షలు చెప్పడంపై శుక్రవారం ట్విట్టర్ వేదికగా మండి పడ్డారు. ఒక వైపు బొగ్గు గనుల వేలంతో సింగరేణి ఉసురు తీసే కుట్రలు చేస్తున్న మీరు.. సింగరేణి కార్మికులకు శుభాకాంక్షలు చెప్పడం సిగ్గు చేటు అంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు.
Next Story