- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బాలాపూర్లడ్డూను వేలంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన మర్రి శశాంక్రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ రూ. 18 లక్షల 90 వేలకు దక్కించుకున్నారు. 2019 కంటే ఈ సారి రూ. లక్షా 30 వేలకు ఎక్కువ పలికింది. లడ్డూను దక్కించుకున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, శశాంక్రెడ్డి మాట్లాడుతూ.. రెండు రాష్ర్టాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు.
ఈ లడ్డూను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కానుకగా అందిస్తామని చెప్పారు. బాలాపూర్ లడ్డూ వేలంలో స్థానికులైతే వచ్చే సంవత్సరం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ బయటి వ్యక్తులు దక్కించుకున్నందున వెంటనే నగదు చెల్లించి లడ్డూను తీసుకెళ్లారు. లడ్డూను దక్కించుకున్న శశాంక్ రెడ్డి, రమేష్యాదవ్ ఉత్సవ సమితికి నగదును అందజేశారు. బాలాపూర్ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు.
Next Story