- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ, ఏపీబ్యూరో : చెన్నైలో ఆదివారం అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు సోమవారం పులివెందుల మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆయన్ని కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
2018లో పులివెందుల పూల అంగళ్ల వద్ద అల్లర్లు, ఘర్షణ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీటెక్ రవిపై వారెంట్ పెండింగ్లో ఉంది. రాళ్ల దాడి, హత్యాయత్నం కేసులో ఇన్నాళ్లూ ఆయన బెయిల్ తీసుకోలేదు.
Next Story